ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి

శ్రీకాకుళం నగరంలోని ప్రకృతి వ్యవసాయంపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రధానమైన నవధాన్యాల సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన చేయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ పూజారి సత్యనారాయణ పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి అవసరమైన పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.