'ఎమ్మెల్యేపై లంచం ఆరోపణలపై విచారణ చేయాలి'

'ఎమ్మెల్యేపై లంచం ఆరోపణలపై విచారణ చేయాలి'

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి లంచం ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఇవాళ నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ అజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేస్తూ.. లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశముందని హెచ్చరించారు. షాహీ జామియా మసీదులో ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని సూచించారు.