నాచారం పీఎస్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య..
MDCL: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడు ఉప్పల్ కళ్యాణ్ పూరికి చెందిన మురళీకృష్ణ అని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.