బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా

CTR: బీజేపీ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు- మన జెండా” కార్యక్రమం భాగంగా ఎస్ఆర్ పురం మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు జల్లా జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.