శ్రీశైలం అన్నప్రసాద పథకానికి లక్ష విరాళం

శ్రీశైలం అన్నప్రసాద పథకానికి లక్ష విరాళం

NRML: శ్రీశైలంలో నిర్వహిస్తున్న నిత్యాన్న ప్రసాద పథకానికి వినుకొండకు చెందిన భక్తులు బి.రామారావు కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళం అందజేశారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు దేవస్థానం అన్నప్రసాద విభాగం కార్యాలయానికి చేరుకుని పర్యవేక్షకులు రవి కుమార్ను కలిసి విరాళం చెల్లించారు.