ముగిసిన వార్డు సభ్యుల శిక్షణా తరగతులు: ఎంపీడీవో
SRPT: అనంతగిరి మండలంలోని 10 గ్రామాల వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిసినట్లు ఎంపీడీవో హరి సింగ్ నాయక్ తెలిపారు. పారదర్శక పాలన, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై సభ్యులకు అవగాహన కల్పించినట్లు ఎంపీడీవో తెలియజేశారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమన్నారు.