VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.15,450, క్వింటా నాన్ ఏసీ మిర్చి రూ.8,500, అటు క్వింటా పత్తి ధర రూ.7,550 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి ధర రూ.100 తగ్గినట్లు పేర్కొన్నారు.