'క్యాన్సర్ రహిత సమాజం కోసం పాటుపడదాం'

'క్యాన్సర్ రహిత సమాజం కోసం పాటుపడదాం'

NLR: మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటని కోవూరు ఎమ్మెల్యే, TTD పాలక మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఇవాళ తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌లోని పద్మావతి ఆడిటోరియంలో బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత సమాజం కోసం అందరం పాటు పడదాం అన్నారు.