ఖమ్మం జడ్పీకి 62 ఏళ్లు..!

ఖమ్మం జడ్పీకి 62 ఏళ్లు..!

ఖమ్మం: జిల్లా పరిషత్‌ ఇవాళ 62 ఏళ్లు పూర్తయ్యాయి.1964 ఏప్రిల్ 6న కామరాజ్ నాడార్ చేతుల మీదుగా ఈ ZP భవనం ప్రారంభమైంది.1959లో జరిగిన తొలి ఎన్నికల్లో జలగం వెంగళరావు మొదటి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జిల్లా అభివృద్ధిలో జడ్పీ కీలక పాత్ర పోషిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఇప్పటివరకు12 మంది ఛైర్మన్లు, 49 మంది సీఈవోలు సేవలందించారు.