VIDEO: స్వామివారి సేవలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి

VIDEO: స్వామివారి సేవలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈవో రవీంద్రబాబు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా, స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.