'నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోండి'

'నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోండి'

హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలో సోమవారం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే నూతన ఆరు కోర్సులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిక్షణా శిబిరాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.