నేడు కర్నూలలో మండల సర్వసభ్య సమావేశం

నేడు కర్నూలలో మండల సర్వసభ్య సమావేశం

కర్నూలులో మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 1న నిర్వహిస్తున్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రఘునాథ్ వెల్లడించారు. ఈ సమావేశానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.