VIDEO: వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 15,500, నాన్ ఏసీ మిర్చి రూ. 8,100, అటు క్వింటా పాత పత్తి ధర రూ. 7200, కొత్త పత్తి ధర రూ. 7100గా జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ. 100, నాన్ ఏసీ మిర్చి రూ. 100 పెరగగా, పత్తి ధరలు మాత్రం స్థిరంగా ఉంది.