దర్గాను దర్శించి, ప్రత్యేక పూజలు చేసిన DCP

దర్గాను దర్శించి, ప్రత్యేక పూజలు చేసిన DCP

JN: జిల్లాలోని హజ్రత్ అబ్దుల్లా బాబా దర్గాలో ఉర్స్ సందర్భంగా జిల్లా డీసీపీ రాజా మహేందర్ నాయక్, SHO దామోదర్ రెడ్డిలు మంగళవారం దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు చేసి చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో జమాల్ షరీఫ్, ముస్లిం డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు, దర్గా ముతవల్లి సయ్యద్ హబీబ్ పాల్గొన్నారు. అనంతరం డీసీపీ, SHOలను శాలువతో సత్కరించారు.