మద్యం మత్తులో విధులు.. సెక్రటరీ సస్పెండ్
NDL: జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ రాజకుమారి నిన్నఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి మద్యం సేవించి విధులకు హాజరైనట్లు గుర్తించి, వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగ ఆల్కహాల్ స్థాయి అధికంగా నమోదైంది. దీంతో ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.