ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్గా అంబటి జోజి రెడ్డి

ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్గా అంబటి జోజి రెడ్డి

KNR: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా కరీంనగర్‌కు చెందిన అంబటి జోజి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ తెలిపారు. పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, సభ్యత్వ పునరుద్ధరణపై చర్చించారు.