నగదు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇరువు వర్గాల మధ్య దాడి

నగదు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఇరువు వర్గాల మధ్య దాడి

NTR: మైలవరం మండలంలో ఆదివారం నగదు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జరిగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొరుసుమల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మైలవరానికి చెందిన వ్యక్తిపై దాడి చేయడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.