నేతాజీ నగర్‌లో పర్యటించిన టీడీపీ ఇంఛార్జ్

నేతాజీ నగర్‌లో పర్యటించిన టీడీపీ ఇంఛార్జ్

NLR: నెల్లూరులోని 33వ డివిజన్, నేతాజీ నగర్‌లో డివిజన్ టీడీపీ ఇంఛార్జ్ కరణం హజరత్ నాయుడు శనివారం పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, తదితరులు ఉన్నారు.