శ్రీవారికి రూ.74 లక్షల విద్యుత్ బస్సు విరాళం

శ్రీవారికి రూ.74 లక్షల విద్యుత్ బస్సు విరాళం

TPT: టీటీడీకి శనివారం ఉదయం విద్యుత్ బస్సు విరాళంగా అందింది. పూణేకి చెందిన పిన్నకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు రూ.74 లక్షలు విలువైన విద్యుత్ బస్సును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు.