శుభకార్యానికి వచ్చిన యువకుడు అంతలోనే విషాదం

శుభకార్యానికి వచ్చిన యువకుడు అంతలోనే విషాదం

NTR: గంపలగూడెం మండలం అనుములంక గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటికి శుభకార్యానికి వచ్చి, చెరువులో ఈతకు వెళ్లి మిరియాల రమేష్(19) అనే యువకుడు మునిగిపోయాడని స్థానికులు తెలిపారు. కాగా చెరువులో గాలింపు చర్యలు గ్రామస్తులు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.