ఎస్సీ హోదాపై తీర్పు పునఃసమీక్ష డిమాండ్

ఎస్సీ హోదాపై తీర్పు పునఃసమీక్ష డిమాండ్

KRNL: దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాల నాయకులు కేంద్రాన్ని ఇవాళ కోరారు. ఎమ్మిగనూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం దళితుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దళితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.