తిరుమల సమాచారం
AP: తిరుమల భక్తుల రద్దీ పెరుగుతోంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70,345 మంది భక్తులు దర్శించుకోగా.. 24,292 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.3.43 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.