కొల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

కొల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

BPT: కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామం గాంధీనగర్ ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. పెన్షన్ పంపిణీని ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షిస్తూ, పెన్షనర్ల అనుభవాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.