సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

JGL: పట్టణంలోని 17వ వార్డు జాంభాగ్లో రూ.5లక్షలతో డ్రైనేజీ స్లాబ్, 5వ వార్డులో రూ.5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్తో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గొలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.