తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిరుపతి నూతన ఎస్పీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిరుపతి నూతన ఎస్పీ

TPT: తిరుపతి నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరికాసేపట్లో తిరుపతి నూతన ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.