బీజేపీ పార్టీలోకి 35 కుటుంబాలు చేరికలు

బీజేపీ పార్టీలోకి 35 కుటుంబాలు చేరికలు

SKLM: గార (M) శ్రీకూర్మం గ్రామం నుంచి సుమారు 35 కుటుంబాలు బీజేపీ పార్టీలోకి చేరారు. బుధవారం సాయంత్రం వారికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వర రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణు గోపాలం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీజేపీలో చేరినట్లు తెలిపారు.