VIDEO: వాహనదారులకు అవగాహన కల్పించిన సీఐ

VIDEO: వాహనదారులకు అవగాహన కల్పించిన సీఐ

WGL: వాహనదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని పర్వతగిరి సీఐ రాజగోపాల్ సూచించారు. శుక్రవారం పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సరైన ధ్రువపత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్, లేని వాహనదారులకు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.