రైతులకు న్యాయం చేయాలని ఎంపీకి వినతి

MDK: మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు సోమవారం రైతులు వినతి పత్రం సమర్పించారు. అలియాబాద్, మారేపల్లి, గిర్మాపూర్, రాంపూర్ తాండ గ్రామాల్లో పేద రైతులు భూములు కోల్పోతున్నారని, వారికి న్యాయం చేయాలని వారు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరారు.