ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు రాణా

ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు రాణా

HYD: ఈడీ విచారణకు సినీ నటుడు దగ్గుబాటి రాణా సోమవారం హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు రాణా హాజరుకాగా.. ఇప్పటికే ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్‌తో పాటు నటుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. కాగా.. ఈనెల 13న ఈడీ విచారణకు మంచు లక్ష్మి హాజరుకానున్నారు.