నేడు కాజులూరులో పర్యటించనున్న మంత్రి

నేడు కాజులూరులో పర్యటించనున్న మంత్రి

KKD: కాజులూరులో సోమవారం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కంటైనర్ హాస్పిటల్ ప్రారంభించనున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రామచంద్రపురం నియోజవర్గ పరిధిలో మూడు మండలాల్లో కంటైనర్ ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కంటైనర్ హాస్పిటల్లో ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు.