పరిగిలో పశువులకు దాన పంపిణీ కార్యక్రమం

పరిగిలో పశువులకు దాన పంపిణీ కార్యక్రమం

SS: పరిగిలోని రైతు భరోసా కేంద్రం వద్ద పశువులకు దాన పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పశుసంవర్ధక రంగానికి మద్దతు ఇవ్వడం, రైతులకు తోడ్పాటు అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీపీ మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధాన కార్యదర్శి హనుమయ్య, ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.