VIDEO: జిల్లా మార్కెట్లో నేటి ధరలు
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,100, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ. 7,800, కొత్త మిర్చి రూ.14,859 పత్తి ధర రూ. 7,400 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ. 25, పత్తి ధర రూ.200 పెరగగా.. నాన్ ఏసీ మిర్చి రూ.100, కొత్త మిర్చి రూ. 252 తగ్గింది.