నిజాయితీ గల నాయకుడిగా పేరు పొందారు: సబితా ఇంద్రారెడ్డి

నిజాయితీ గల నాయకుడిగా పేరు పొందారు: సబితా ఇంద్రారెడ్డి

RR: దివంగత మాజీ హోం మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా చేవెళ్ల పరిధిలోని కౌకుంట్లలోని ఆయన సమాధి వద్ద మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బలమైన ప్రజా నేతగా, నిజాయితీ గల నాయకుడిగా పేరు పొందారన్నారు. ఆయన సేవలు మరువలేమని, ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు.