VIDEO: పోలింగ్ కేంద్రానికి బారులు తీరిన ఓటర్లు

VIDEO: పోలింగ్ కేంద్రానికి బారులు తీరిన ఓటర్లు

ADB: ఇచ్చోడ మండలంలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కేశవపట్నం గ్రామానికి చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి బారులు తీరారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.