రోడ్డు భద్రతపై అదిలాబాద్ ఎస్పీ ప్రత్యేక దృష్టి

రోడ్డు భద్రతపై అదిలాబాద్ ఎస్పీ ప్రత్యేక దృష్టి

ADB: అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ (IPS) నేతృత్వంలో ‘అరైవ్-అలైవ్’ (#ArriveAlive) కార్యక్రమంలో భాగంగా అదిలాబాద్-మహారాష్ట్ర జాతీయ రహదారిపై 40 సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రమాద మరణాలను 20% తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. వాహనదారులు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి మానుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు.