సీపీఐ ఒత్తిడితోనే కార్మిక చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌

సీపీఐ ఒత్తిడితోనే కార్మిక చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌

VSP: పార్లమెంట్‌లో సీపీఐ ఎంపీల ఒత్తిడి ఫలితంగానే దేశంలో భారీ పరిశ్రమల ఏర్పాటు, కార్మిక చట్టాల రూపకల్పన జరిగాయని ప్రపంచ కార్మిక సమాఖ్య ఉప ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి శ్రీకుమార్ అన్నారు. సీపీఐ శత వార్షికోత్సవాలను మంగ‌ళ‌వారం విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగాయి. కుమార్ మాట్లాడుతూ.. మోదీ పాలన కార్మిక చ‌ట్టాల‌ను నాశనం చేసే దిశగా సాగుతోందన్నారు.