మన ఊరి బడే, మన పిల్లల భవిష్యత్త్
KRNL: మన ఊరిలో ఉండే ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని యుటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ భూపాల్, జిల్లా ఉపాధ్యక్షులు శంకరయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యుటీఎఫ్ తలపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిద్దాం, ఊరిని కాపాడుకుందాం తెలిపారు. కాగా, పెద్దకడబూరు బస్టాండ్లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.