భవనం కూలి టీచర్ మృతి.. హోంమంత్రి నివాళులు

భవనం కూలి టీచర్ మృతి.. హోంమంత్రి నివాళులు

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజానగరంలో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనం కూలి టీచర్ జోష్నాభాయ్ మృతి చెందింది. ఈ క్రమంలో హోంమంత్రి అనిత ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.