జనగామ మున్సిపల్ ఎన్నికలకు కోలాహలం

జనగామ మున్సిపల్ ఎన్నికలకు కోలాహలం

జనగామ పట్టణంలో నేడు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ ఉత్సాహం పెరిగింది. ఫిబ్రవరి 11న 30 వార్డుల్లో 44,945 ఓటర్లు పోలింగ్ చేయనున్నారు. ఇందులో 22,678 మహిళలు, 21,358 పురుషులు, 9 ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, వామపక్షాలు పోటీలో ఉండనున్నాయి. కాగా, ఛైర్మన్ స్థానాన్ని బీసీ జనరల్‌‌కు రిజర్వ్ చేసిన విషయం తేలిసిందే.