తహసీల్దార్ కార్యాలయానికి శంకుస్థాపన
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి సారవకోట మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం పర్యటించారు. ఈ మేరకు సారవకోట తహసీల్దార్ నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1.75 కోట్ల నిధులతో కార్యాలయం నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక గ్రామస్తులు తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.