విద్యుద్ షాక్తో వ్యక్తి మృతి
ELR: విద్యుద్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం పోలవరం మండలం పట్టిసీమలో జరిగింది. L.N.D. పేటకు చెందిన కుక్కుల ఆదినారాయణ (28) పట్టిసీమలోని ఓ కళ్యాణ మండపం వద్ద చెట్లు నరుకుతుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం ఆసుపత్రికి తరలించారు.