గ్రేటర్‌లో రూ.3,949 కోట్లతో మూడు సీవేజ్ ప్రాజెక్టులు

గ్రేటర్‌లో రూ.3,949 కోట్లతో మూడు సీవేజ్ ప్రాజెక్టులు

HYD: అమృత్ 2.0 పథకంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.3,949 కోట్ల విలువైన మూడు సీరియస్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర పఠనాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపినట్లుగా సహాయక మంత్రి సాహూ వెల్లడించారు. దీని ద్వారా హైదరాబాద్ మహానగరంలో అద్భుతమైన ఫలితం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.