అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

KMR: మహరాష్ట్రకు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకుని గురువారం రిమాండ్కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. బిక్కనూర్కు చెందిన మహిళ నుంచి బంగారు నగలను దొంగిలించిన కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిన అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి 3 తులాల బంగారం, 2 కార్లు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.