ఖోఖో ఛాంపియన్‌షిప్ నిర్వహణకు రూ. 5 లక్షల విరాళం

ఖోఖో ఛాంపియన్‌షిప్ నిర్వహణకు రూ. 5 లక్షల విరాళం

WGL: గీసుగొండ హైస్కూల్లో వచ్చే నెల 8 నుంచి 11 వరకు 57వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఖోఖో ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నిర్వహణకు సామాజిక సేవకులు అల్లం స్వప్న దేవి-బాల కిశోర్ రెడ్డి దంపతులు రూ. 5 లక్షల విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీరగోని రాజు కుమార్, కోట రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.