డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే

డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే

KRNL: ఆదోనిలో డెంటల్ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు మెరుగైన వైద్య సేవలలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.