మండుతున్న ఎండలు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు

మండుతున్న ఎండలు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు

SDPT:  చేర్యాలలో ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తుండటంతో మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండగా ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కావున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.