కొలనులో జారిపడి యువకుడి మృతి

కొలనులో జారిపడి యువకుడి మృతి

KMR: పండగ పూట విషాదం నెలకొంది. కాళ్లు శుభ్రం చేసుకునేందుకు కొలనులోకి దిగిన ఓ యువకుడు జారిపడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన షాద్​నగర్​లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని నేరల్​తండాకు చెందిన బార్దవల్​ రాజు(21) షాద్​నగర్​లోని ఓ ప్రైవేట్​ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు.