పీఆర్టీయూ రౌండ్ టేబుల్ సమావేశం
NZB: టెట్ మినహాయింపు అంశంపై ఉపాధ్యాయుల సంఘాలతో PRTU భవనంలో శుక్రవారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులను టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ నుంచి మినహాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిర్వహిస్తున్న టెట్ కులాల వారీగా చూడొద్దన్నారు.