నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLR: కందుకూరు పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ నరసింహం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోట కట్ట వీధి, పాత బ్యాంకు బజార్, తాలూకా ఆఫీస్ ఏరియా తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల వరకు విద్యుత్ ఉండదన్నారు.