పొగాకు కొనుగోలు ఆగకూడదు – జెసి భార్గవ్ తేజ ఆదేశాలు

పొగాకు కొనుగోలు ఆగకూడదు – జెసి భార్గవ్ తేజ ఆదేశాలు

GNTR: గుంటూరు జిల్లాలో రైతుల వద్ద నుండి పొగాకు కొనుగోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలు కూడా రైతుల వద్ద కొనుగోళ్లు కొనసాగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.